మన్యం టీవీ మణుగూరు:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,మణుగూరు లోని సుందరయ్య నగర్ లో టిఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు మణుగూరు పట్టణ యువజన విభాగం అధ్యక్షులు రుద్ర వెంకట్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ జెండా ను ఎగరవేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు అన్నదేవర. శివ,ప్రధాన కార్యదర్శి దుర్గా, రామకోటి,విద్యార్థి విభాగం నాయకులు అజయ్ గౌడ్, నాయకులు లక్ష్మి శెట్టి ప్రసాద్, అక్కినపల్లి సత్యనారాయణ, సాత్విక్,యుగేష్,విజయ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: