మన్యం టీవీ భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మండలం భద్రాచలం పరిధిలో గల బ్రిడ్జి సెంటర్లో ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర ఈ రోజు 20 కేజీలు గంజాయి పట్టుకోవడం జరిగింది. దాని విలువ సుమారు 3 లక్షల రూపాయలు ఉంటుందని సిఐ స్వామి పోలీసు వారు తెలపడం జరిగింది.
Navigation
Post A Comment: