CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కోవిడ్-19 పై అవగాహన

Share it:

 


  మన్యం టీవీ ఏటూరునాగారం: ఏటూరునాగారంబస్టాండ్ లో

పోలీసుశాఖ ఆధ్వర్యంలో కోవిడ్-19పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి  రోడ్లపైకి వచ్చే  వాహనదారులకు,బాటసారులకు     కోవిడ్-19 గురించి  తెలియజేస్తూ 

మాస్క్ వలన లాభాలు నష్టలు తెలియజేస్తు ఎవరైనా మాస్కులు లేకుండా తిరిగినట్లయితే  వారికి  వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తామని అన్నారు. ఎవరు కూడా గుంపులు గుంపులుగా ఉండకుండా  ప్రతి ఒక్కరు మాస్క్ వాడాలని అవగాహన కల్పించారు.                ఈకార్యక్రమంలో ఏటూరునాగారం రెండో ఎస్ ఐ

 శ్యాంసుందర్, పిఎస్ఐ నరేష్, సివిల్, సీఆర్పీఎఫ్ సిబ్బంది మరియు వివిధ రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: