మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండల పరిధిలో శనివారం 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి వైద్యులు తెలిపారు.
*పి.వి.కాలనీ-1
*రామనుజవరం-1
*శివలింగపురం-1
*వాగు మల్లారం-1
*టీడీపీ సెంటర్-3
*కూనవరం-1
*సమితి సింగారం-5
*రాజుపేట-1
*బాపనకుంట-1
*సి-టైప్-1
*బండారుగూడెం-1
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్క్, శానిటేషన్ చేసుకోవాలని వైద్యులు సూచించారు.
Post A Comment: