మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండల పరిషత్ కార్యాలయంలో
భారత రాజ్యాంగ నిర్మాత మహనీయులు డా.బి.ఆర్. అంబేద్కర్ 130 వ జయంతి సందర్భంగా ఎంపీపీ కారం.విజయ కుమారి అంబేద్కర్ విగ్రహానికి పూలమలలు వేసిన ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమం లో జడ్పీటీసీ పొశం నరసింహరావు, ఎంపీడీఓ వీరబాబు,ఎంపీఓ పి.వెంకటేశ్వర్లు,వైస్ ఎంపీపీ కె.వి.రావు,పీఏసీఎస్ ఛైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు,వైస్ చైర్మన్ దొండేటి. రామ్మోహనరావు,ఎంపీటీసీలు,కో అప్షన్ జావిద్ పాషా,ఏఈ రామారావు, అధికారులు,ప్రజాప్రతినిధులు,టిఆర్ఎస్ పార్టీ మండల మరియు పట్టణ అధ్యక్షులు ముత్యం బాబు,అడపా. అప్పారావు,వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి.నవీన్, యువజన అధ్యక్షులు హర్షవర్ధన్,టిఆర్ఎస్ మండల నాయకులు ఎడ్ల.శ్రీనివాస్,ముద్దంగుల కృష్ణ,ఆవుల.నర్సింహారావు, వెంకట్ రెడ్డి,తాత రమణ, మేకల రవి,ఉడతాని రవి, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: