మన్యం టీవీ ఏటూరునాగారం:
కన్నాయిగూడెం మండల కేంద్రంలో ఎంపీడీఓ ఆఫీస్ యందు అంబేడ్కర్ చిత్ర పటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించిన ఎంపీపీ జనగాం సమ్మక్క, వైస్ ఎంపీపీ బొల్లె భాస్కర్, మండల అధ్యక్షులు అప్సర్ పాషా,
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జాడి రాంబాబు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు సునరకాని రాంబాబు, బీసీ సెల్ మండల అధ్యక్షులు కటకం మల్లన్న, యూత్ ఉప అధ్యక్షులు కుమ్మరి వెంకట్, స్టూడెంట్ యూనియన్ ములుగు జిల్లా అధ్యక్షులు సునరకాని రాజబాబు, సాగర్, పటేల్ రాజబాబు, గొంది నరసింగరావు, సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: