CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మండల పరిషత్ నిధుల నుండి సుమారు రూ.1లక్ష 30 వేల వ్యయంతో ఇంటింటికి పైప్లైన్ పనులకు శంకుస్థాపన: ఎంపీపీ కారం విజయకుమారి

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, ముత్యాలమ్మ నగర్ గ్రామపంచాయతీ పరిధిలోని సంతోష్ నగర్ గ్రామంలో మండల పరిషత్ నిధుల నుండి సుమారు రూ.1లక్ష 30 వేల వ్యయంతో ఇంటింటికి పైప్లైన్ పనులకు సోమవారం ఎంపీపీ కారం విజయ కుమారి శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం. నరసింహారావు,మండల కో ఆప్షన్ సభ్యులు జావిద్ పాష,సర్పంచ్ కొమరం. జంపేశ్వరి,ఎక్స్ ఎంపిటిసి మేకల రవి,వార్డ్ నెంబర్ బొడ్డ శీను,నాయక్,తంత్ర పల్లి.కృష్ణ,వెంకట్ రెడ్డి,కాంట్రాక్ట్ సూర రాజు,స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: