CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా.రాజేశ్వర్ రెడ్డి గెలుపు కోసం విస్తృతంగా ఇంటింటి ప్రచారం: జడ్పీటీసీ పొశం. నర్సింహారావు

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, రామానుజవరం గ్రామ పంచాయతీ పరిధిలో ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు మణుగూరు జడ్పీటీసీ పొశం నర్సింహారావు గురువారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖమ్మం,వరంగల్,నల్గొండ అభ్యర్థి డా.పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు కోసం విస్తృతంగా ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది.ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా.రాజేశ్వర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులను కోరారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు.ముత్యం బాబు, సొసైటీ అధ్యక్షులు కుర్రి నాగేశ్వరరావు,సొసైటీ డైరెక్టర్.మామిడిపల్లి. సీతారాముల,రామానుజవరం ఉపసర్పంచ్.తడకమళ్ళ. ప్రభుదాసు,టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు.బొగ్గుల నాని, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు. కట్ట నరసయ్య,ఎస్.కె హుస్సేన్. యువజన నాయకులు.బోయిళ్ళ రాజు,మండారి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: