మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం,
రామానుజవరం గ్రామ పంచాయతీ లో తెలంగాణ ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు.టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి.పల్లా రాజేశ్వర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఇంటి,ఇంటి ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం.బాబు,సొసైటీ డైరెక్టర్ మామిడిపల్లి సీతారాముల,ఉప సర్పంచ్. తడకమళ్ళ.ప్రభుదాసు,మాజీ డిసిసిబి డైరెక్టర్.బోయిళ్ళ రమణయ్య,టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు బొగ్గుల నాని,యువజన నాయకులు బోయిళ్ళ.రాజు,మండారి.సతీష్,గంగాధర్,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: