CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డా.పల్లా రాజేశ్వర్ రెడ్డి ని గెలిపించాలని విస్తృత ప్రచారం:యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లో తెలంగాణ ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశానుసారం మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని రాజుపేట,శేషగిరి నగర్,శివ లింగాపురం, ప్రాంతాలలో పట్టభద్రుల ఓటర్లను కలిసి త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డా.పల్లా రాజేశ్వర్ రెడ్డి కి మూడో నెంబర్ పై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించ వలసినదిగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న పినపాక నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు                       మట్టపల్లి.సాగర్ యాదవ్, యువజన నాయకులు బోశెట్టి.రవి ప్రసాద్,గుర్రం. సృజన్,కోరి.భరత్,బోశెట్టి. దీపక్,మట్టపల్లి.నవీన్,మధు,సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: