*ఏటూరునాగారం టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్.
మన్యంటీవీ ఏటూరునాగారం:
ఏటూరునాగారం మండలంలోని రోహిర్ గ్రామానికి చెందిన గోసంగి నరసయ్య అనారోగ్యముతో ఇటీవల మృతి చెందారు, ఆస్పత్రిలో తన ఆరోగ్యానికి వేచిన రూపాయలు విషయ మై( CMRF ) ముఖ్యమంత్రి సహాయ నిధి కి అప్లై చేయడం లో ఏటూరునాగారం తెరాస పార్టీ ఆధ్వర్యంలో తెరాస పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్చార్జి ములుగు జిల్లా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ ద్వారా మృతుడి భార్య గోసంగి కౌసల్య కు 60 వేల రూపాయలు చెక్కు మంజూరు అయ్యాయి. ఇట్టి చెక్కు నెంబర్ (355469)(SBI) చెక్కును జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ మండల తెరాస పార్టీ అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్ పంపగా నేడు బాధితురాలు గోసంగి కౌసల్య తెరాస పార్టీ శ్రేణులు వెళ్లి వారికి అందించామని గడదాసు సునీల్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ గారు మా ట్లాడుతూ ఏజెన్సీ గ్రామీణ ప్రాంతంలో ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ప్రజలకు కల్ప వృక్షం ల మారిందని సునీల్ కుమార్ తెలిపారు. ఈ పథకం (CM ) నిరుపేదలు కొరకు ఆరోగ్య పరిరక్షణాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఆర్థిక భారం కలుగకుండా చేయుట మే ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానమని ప్రజలు సర్వదా సీఎం చంద్రశేఖర్ గారికి రుణపడి ఉంటారని, వారికి కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉందని సునీల్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో పి ఎ సి ఎస్ చైర్మన్ కూనూర్ అశోక్ గౌడ్, మండల తెరాస పార్టీ సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి సయ్యద్ సర్దార్ పాషా, మాజీ మండల అధ్యక్షులు కూనూర్ మహేష్ గౌడ్, సభ్యత్వ ఇంచార్జి అధికార ప్రతినిధి పెండ్యాల ప్రభాకర్, కుమ్మరి చంద్రబాబు, టిఆర్ఎస్ సోషల్ మీడి ఇంచార్జి జాడి బోజరావు, రొయ్యూరు సర్పంచ్ జిట్టా సమత ఈశ్వర్, శంకర్ రాజు పల్లి సర్పంచ్ అనుముల శకుంతల శ్రీనివాస్, ఉప సర్పంచ్ అల్లంలా చంటి యాదవ్, గ్రామ కమిటీ అధ్యక్షులు కురుమ శ్రీను, ఆకు దారి గంగాధర్, కొండగొర్ల తిరుపతి, కూనూరు చిరంజీవి, నిమ్మల లక్ష్మీనారాయణ, చంద శ్రీనివాస్, కురుమ సంతోష్, నూకల లక్ష్మీనారాయణ, దేవులపల్లి సమ్మయ్య, బిసి సెల్ అధ్యక్షులు సాయిని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: