మన్యం టీవీ మంగపేట
మంగపేట మండలంలో ఇంత వరకు పూర్తి చేసిన తెరాస పార్టీ సభ్యత్వ నమోదు(4500) బుక్స్ లను తెరాస మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ మంగపేట మండల సభ్యత్వ నమోదు ఇంఛార్జ్,ఉద్యమకారుడు జిల్లా సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి అందజేయడం జరిగింది.తుమ్మ మల్లారెడ్డి మాట్లాడుతూ తెరాస పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్నీ పురస్కరించుకొని ప్రతి రెండు సంవత్సరలకు ఒక్కసారి జరిగే సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ సంవత్సరం కూడా మంగపేట మండలంలోని 25గ్రామ పంచాయితీ లో వారిగా సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా జరుగుతుంది. కేసీఆర్ పాలన సంక్షేమ పథకాలు కు ఆకర్షితులై ప్రజాలందురు తెరాస ను తమ ఇంటి పార్టీగా భావించి సభ్యత్వ నమోదు చేసుకుంటున్నారు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్,రైతు బంధు మండల అధ్యక్షులు సామ మోహన్ రెడ్డి,మండల అధికార ప్రతినిధి కటికనేని సత్యనారాయణ ,పీ ఏ సీ ఎస్ డైరెక్టర్ నర్రా శ్రీధర్,వెంకట్ రెడ్డి,శానం నరేందర్,నుతిలకంటి ముకుందం,నూనె లింగయ్య ,యగ్గడి అర్జున్, కోడం సత్యనారాయణ, సతిష్,చింత సుబ్బయ్య నాయుడు,చిట్టిబాబు,మండల ,మండల మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: