CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పెట్రోల్ పోసుకొని నిప్పు పెట్టుకున్నాడు

Share it:

 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం  మొండికుంట గ్రామం చెందిన గూడూరు మల్లారెడ్డి .75 .వయస్సు. తనపొలం విష్యంలో మొండి కుంట గ్రామానికి చెందిన పెద్ద మనుషులు అని చెప్పుకునే తిరుగుతున్న వారు తనను అవమానించారని ..ఈరోజు ఉదయం తన ఇంటి వద్ద పెట్రోల్ పోసుకొని నిప్పు పెట్టుకున్నాడని  సమాచారం 108 ద్వారా భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు..

Share it:

Post A Comment: