మన్యం టీవీ పినపాక:
ఎమ్మెల్సీ ఎన్నికలలో వామ పక్ష పార్టీలు అయిన సిపిఐ,సిపిఎం పార్టి అభ్యర్థి జయసారది రెడ్డిని గెలిపించాలని జానంపేట గ్రామంలో నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పత్తిపాటి నాగేశ్వరరావు, మండల కార్యదర్శి తంగెళ్ళపల్లి వెంకన్న,రాజు,మడివి రమేష్,దుబ్బ గోవర్దన్, ఏ ఐ టి యు సి నాయకులు తోగూటి కూమర్,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: