*పాఠశాలను ప్రారంభించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క.
మన్యంటీవీ ఏటూరునాగారం:
గోవిందరరావుపేట మండలం మచ్చాపూర్ గ్రామ సమీపంలో ఉన్న గుత్తికోయగూడెంలో పిల్లల చదువు కోసం పి హెచ్ సి సి, స్వచ్చంద సేవ సంస్థ ఆధ్వర్యంలో నూతనoగా పాఠశాలను ఏర్పాటు చేసి,ప్రారంభించి పిల్లలకు దుస్తులు,పలకలు ఇతర సామగ్రి పంపిణి చేసిన అనంతరం గుత్తికోయగూడెంకు వెళ్లే మార్గంలేక పోవడంతో స్వయంగా మట్టి తవ్వి రహదారి ఏర్పాటు చేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క. ఈకార్యక్రమములో ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల్ల కుమారస్వామి,ములుగు జిల్లా యూత్ అధ్యక్షులు బానోత్ రవిచందర్,రోనీ ఫాస్టర్, పి హెచ్ సి సి స్వచ్చంద సేవ సంస్థ సభ్యులు సంతోష్,మాజీ మండల అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి,కిసాన్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల ప్రభాకర్,ఎంపీటీసీ గోపీదాసు ఏడుకొండలు,పాలడుగు వెంకటకృష్ణ,జంపాల చంద్రశేఖర్,మండల యూత్ అధ్యక్షులు చింత క్రాంతి, కోటి,నారాయణస్వామి,మల్లక్క,లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: