మన్యం టీవీ భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం, జిల్లా భద్రాచలం మండలం, భద్రాచలం పరిధిలో గల ఐ టి డి ఎ సిపిఐ ఎంఎల్ పార్టీ ముట్టడించింది మరియు వ్యవసాయ రంగంలో తెచ్చిన మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని వారు వివరించారు. ఈ పోడు భూమి సమస్యలు తొందరగా పరిష్కరించాలని ఐ టి డి ఎ పిఓ గౌతమ్ కు విన్నవించారు . ఈ సమస్య తొందరలోనే పరిష్కారం చేస్తామని ఐటీడీఏ పీవో గౌతమ్ అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సి పి ఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు అధ్యక్షతన జరిగిన ఈ సభలో ముఖ్య అతిథులుగా సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు ప్రకాష్ దాస్ aikms రాష్ట్ర అధ్యక్షులు వి కోటేశ్వరరావు అరుణోదయ రాష్ట్ర అధ్యక్షులు నాగన్న సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నార్త్ ఈస్ట్ తెలంగాణ రీజినల్ కమిటీ సభ్యులు మండల వెంకన్న, పుల్లన్న, గుండాల ఎంపీపీ ముక్తి సత్యం, గుండాల జడ్పిటిసి వాగబోయిన రామక్క న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఎస్కే ఉమర్, నందగిరి, తుపాకుల నాగేశ్వరరావు, సక్రు,లింగ్యా, పౌరహక్కుల సంఘం నేత విప్లవ్ కుమార్, అరుణోదయ రాష్ట్ర ఉపాధ్యక్షులు బొగ్గరపు వెంకన్న ,పిడిఎస్యు నాయకులు కంపాటి పృథ్వి, కోడి శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: