మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం,అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో, ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి సభావత్ రాములు నాయక్ కు పట్టభద్రులు తమ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని కోరుతూ, పట్టభద్రులను కలిసి ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ అన్నపురెడ్డిపల్లి మండల అధ్యక్షులు బాణావత్ భీముడు,కాంగ్రెస్ పార్టీ అన్నపురెడ్డిపల్లి మండల సీనియర్ నాయకులు చల్లా పుల్లయ్య,తదితరులు.
Post A Comment: