మన్యం టీవీ,బూర్గంపాడు:
బూర్గంపాడు మండల పరిధిలో సారపాక సుందరయ్య నగర్ లో సిపిఎం సిపిఐ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి జయ సారథి రెడ్డిని గెలిపించాలని,మొదటి ఓటు వేయాలని ఇంటింటి ప్రచారం చేస్తూ... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు పట్టభద్రులకు వివరిస్తూ..
బిజెపికి ఓటు వేస్తే మనదేశ సంపదని ముఖేష్ అంబానీ, ఆదాని కి పెట్టుబడి కార్పొరేట్ సంస్థలకు అమ్ముతారు అని, సామాన్య ప్రజలు పెట్రోలు, డీజిల్,వంట గ్యాస్ కొనలేని స్థితిలో ఉన్నారు అని, వామపక్షాలు బలపరిచిన అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని కోరారు.
Post A Comment: