మన్యం టీవీ, అశ్వాపురం:ఈ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ కాంపెయినింగ్ లో భాగంగా అశ్వాపురం మండలం జగ్గారం గ్రామంలో ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల అభ్యర్థి తెరాస డా పల్లా రాజేశ్వరరెడ్డి గెలుపు కోసం పట్టభద్రులను ఓటు అభ్యర్దించడం తో పాటు 6 వ తేదీన జరుగు ఎమ్మెల్సీ మీటింగ్ కు రావాలని కోరుతున్న అశ్వాపురం మండల తెరాస పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్ , ఎంపీపీ ముత్తినేని సుజాత. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంచుకట్ల వీరభద్రం సర్పంచ్ సున్నం రాంబాబు ఉప సర్పంచ్ ఆవుల వెంకటేశ్వర్లు,యాండ్ల బలరాం కొల్లిపాక నర్సింహారావు తో పాటు యువజన నాయకులు లంకెల రమేష్,వలబోజు మురళి, కోరేం రామారావు, తాటి వెంకటేశ్వర్లు, మందా హుస్సేన్, గుండ్రేడ్డి శ్రీనివాస్ రెడ్డి,గ్రాడ్యుయేట్ ఓటర్లు సోడే సతీష్, ఆవుల వినయ్, సాగర్, గుండ్రేడ్డి శ్రీలత తదితరులు హాజరయ్యారు.
Post A Comment: