మన్యం టీవీ :కరకగూడెం. ఆధార్ స్వచ్చంద సేవా సంస్థ ఆద్వర్యంలో మండలపరిదిలోని గొల్లగూడెం ప్రాధమిక పాఠశాల నందు బ్యాగులు, పెన్నులు, పెన్సిల్, కలర్ పెన్సిల్లను కరకగూడెం ఎస్ సిఅర్ పి ఇర్ప క్రిష్ణయ్య పంపిణీ చేశారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ పూర్తిగా ఏజన్సీ ప్రాంత విద్యార్థులకు, అలాగే వలస ఆదివాసీ కుటుంబలకు కూడా సేవలు అందిస్తున్న ఆధార్ స్వచ్చంద సంస్థ అధ్యక్షులు తోలెం రమెష్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.మునుముందు ఇట్టువంటి కార్యక్రమాలు చాలా నిర్వహించాలని తెలిపారు.
Post A Comment: