మన్యంటీవీ ఏటూరునాగారం:
ఈరోజు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల శంఖారావం ప్రచార పాటల ఆడియో సీడీని ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి కి బహుకరించారు.
పల్లా రాజేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా పాటల సీడీని ఆవిష్కరణ చేశారు.
ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ములుగు జిల్లా మైనార్టీ నాయకులు తాహిర్ పాషా,కృష్ణ రెడ్డి,కేయూ జేఏసీ నాయకులు ప్రశాంత్,శ్రీనివాస్,చుంచు నాగరాజు,టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు పరిటాల సుబ్బారావు,కారం రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: