CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గిరిజన గ్రామాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

Share it:

 


 మన్యంటీవీ,అశ్వారావుపేట:

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ దగ్గరపడటంతో నల్గొండ, వరంగల్, ఖమ్మం నియోజకవర్గం వామపక్షాల అభ్యర్ధి విజయాన్ని కాంక్షిస్తూ సిపిఐ - సిపిఐ(ఎం) శ్రేణులు ప్రచారాన్ని ముమ్మరం చేసారు. ఇందులో భాగంగా సోమవారం మండల పరిధిలోని సున్నంబట్టి, మామామిళ్ళవారిగూడెం, తిరుములకుంట గిరిజన గ్రామాల్లో గల ప్రభుత్వం పాఠశాల లో ప్రచారం నిర్వహించి ఉపాధ్యాయులను, పట్టభద్రులను ఓట్లు అభ్యర్ధించారు.

ఈ కార్యక్రమంలో ఇరుపార్టీల నాయకులు బి.చిరంజీవి, గడ్డం సత్యనారాయణ, సయ్యద్ రఫీ, గన్నమనేని రామక్రిష్ణ లు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: