మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
మణుగూరు మండలం కూనవరం కాలనీ లో శనివారం న హఠాత్తుగా గుండెపోటు రావడంతో మరణించిన పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సోదరుడు సింగరేణి కార్మికుడు *పాయం వీరస్వామి* 53 సంవత్సరాలు వారి ఇంటికి వెళ్లి,చిత్రపటానికి పూలువేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: