మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పొలీస్ స్టేషన్ లో ప్రపంచ మహిళ దినోత్సవం సందర్భంగా స్టేషన్ లోని మహిళ కానిస్టేబుల్ లను సిఐ భాను ప్రకాష్,మరియు ఎస్ఐ నరేష్ ఘనంగా సన్మానించారు.అనంతరం పుష్ప గుచ్ఛం అందజేసి మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్స్,మరియు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: