మన్యం టీవీ, బూర్గంపాడు:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసన సభ్యులు రేగా కాంతారావు ఆదేశానుసారం ఆదివారం బూర్గంపాడు మండలం అంజనాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ఉమ్మడి ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి కి మొదటి(1) ప్రాధాన్యత ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్ధించిన బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత,పిఎసిఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు,టిఆర్ఎస్ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణ రెడ్డి,టిఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్....
ఈ ప్రచార కార్యక్రమం లో అంజనాపురం సర్పంచ్ భూక్య భారతి,దిశ కమిటీ సభ్యులు లకావత్ వెంకటేశ్వర్లు, తెలంగాణ ఉద్యమ నాయకులు పోడియం నరేందర్,స్థానిక టిఆర్ఎస్ నాయకులు భూక్య సీతారాములు,బాణోత్ నరసింహ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: