CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎమ్మెల్సీ అభ్యర్థి జయసారధి రెడ్డి గెలుపు కోసం విస్తృత ప్రచారం

Share it:

 


               


 మన్యంటీవీ, దమ్మపేట:

మార్చ్ 14 న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో పట్టభద్రులు తమ యొక్క ఓటును ఖమ్మం, వరంగల్, నల్గొండ వామపక్షాల అభ్యర్థి జయ సారధి రెడ్డికి వేయాలని కోరుతూ అశ్వారావుపేట మండలం జమ్మిగూడెం లో సిపిఐ మండల నాయకులు ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు రామకృష్ణ, రఫీ, కృష్ణ మూర్తి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: