మన్యం టీవీ భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం మండలం, భద్రాచలం పరిధిలో గల రాములవారి ఆలయం ప్రాంగణం వద్ద నుంచి ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఇంటి వరకు కు అ ప్రారంభించడం జరిగింది. ఈ సైకిల్ యాత్రలో పాల్గొన్న నాయకులు భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య ,మాజీ మంత్రి బలరాం నాయక్ ,మాజీ ఎమ్మెల్యే నాయక్, మరియు కాంగ్రెస్ నాయకులు పెద్దలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Post A Comment: