మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లోని అంబేద్కర్ సర్కిల్ అబివృద్ది లో భాగంగా బాబాసాహెబ్ అంబెడ్కర్ నూతన విగ్రహ పనులు పరిశీలించిన తెలంగాణ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు. పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.పనుల పై అధికారులు సూచనలు చేశారు.రూ.20 లక్షల రూపాయలతో నడుస్తున్న అభివృద్ధి పనులు,దీనితో మారనున్న మణుగూరు అంబేద్కర్ సెంటర్ ముఖచిత్రం.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం నర్సింహారావు, పీఏసీఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు,మండల అధ్యక్షులు ముత్యం బాబు,టౌన్ అధ్యక్షులు అడపా అప్పారావు,వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి.నవీన్, మున్సిపల్ అధికారులు, నియోజకవర్గ యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్,యువజన నాయకులు బొశెట్టి.రవి ప్రసాద్,గుర్రం సృజన్,పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: