CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మహిళపై అత్యాచారం చేసిన నిందితులు అరెస్ట్

Share it:

 



వివరాలు వెల్లడించిన ఏడూళ్ల బయ్యారం సి ఐ దోమల రమేష్

మన్యం టీవి, పినపాక: గత నెల 27 వ తారీఖున కరకగూడెం మండలం రాళ్ళ వాగు దగ్గర మహిళపై అత్యాచారం చేసిన నిందితులను ఈరోజు ఏడూళ్ల బయ్యారం ఎక్స్ రోడ్  వద్ద అరెస్ట్ చేశామని ఏడూళ్ల బయ్యారం సి ఐ దోమలు రమేష్ తెలియజేశారు. నిందితులను  రిమాండ్ నిమిత్తం కోర్టు కు హాజరుపరిచామని తెలియజేశారు.

 నిందితుల వివరాలు ఇలా ఉన్నాయి .

నల్ల సాంబయ్య -తండ్రి నర్సయ్య. పినపాక మండలం మల్లారం గ్రామానికి చెందిన వాడని,

నల్ల సృజన్ -తండ్రి లూర్దూ పినపాక మండలం మల్లారం గ్రామానికి చెందిన వాడని తెలియజేయడం జరిగింది.

Share it:

TELANGANA

Post A Comment: