వివరాలు వెల్లడించిన ఏడూళ్ల బయ్యారం సి ఐ దోమల రమేష్
మన్యం టీవి, పినపాక: గత నెల 27 వ తారీఖున కరకగూడెం మండలం రాళ్ళ వాగు దగ్గర మహిళపై అత్యాచారం చేసిన నిందితులను ఈరోజు ఏడూళ్ల బయ్యారం ఎక్స్ రోడ్ వద్ద అరెస్ట్ చేశామని ఏడూళ్ల బయ్యారం సి ఐ దోమలు రమేష్ తెలియజేశారు. నిందితులను రిమాండ్ నిమిత్తం కోర్టు కు హాజరుపరిచామని తెలియజేశారు.
నిందితుల వివరాలు ఇలా ఉన్నాయి .
నల్ల సాంబయ్య -తండ్రి నర్సయ్య. పినపాక మండలం మల్లారం గ్రామానికి చెందిన వాడని,
నల్ల సృజన్ -తండ్రి లూర్దూ పినపాక మండలం మల్లారం గ్రామానికి చెందిన వాడని తెలియజేయడం జరిగింది.
Post A Comment: