మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివాసి ఉద్యోగుల సంక్షేమం మరియు సాంస్కృతిక సంఘం డైరీని ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు.ఈ కార్యక్రమంలో పినపాక ఎంపీపీ గుమ్మడి.గాంధీ, ఆదివాసి ఉద్యోగుల సంక్షేమం మరియు సాంస్కృతిక సంఘం అధ్యక్షులు పోలేబొయిన అనిల్ కుమార్,మరియు ఆదివాసీ ఉద్యోగ సంఘం నాయకులు పాల్గొన్నారు.
Post A Comment: