చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: చండ్రుగొండ మండలం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చండ్రుగొండ ఎమ్మార్వో ఉషా శారద ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారని, పురుషుల కంటే మహిళలు తక్కువేమీ కాదని, మహిళలు చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల నాయకులు మేడ మోహన్ రావు, మాజీ సర్పంచ్ రాములు నాయక్,భద్రయ్య, కార్యాలయం సిబ్బంది సైదా, పద్మ పాల్గొన్నారు.
Navigation
Post A Comment: