మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు పట్టణం లోని ఎక్సలెంట్ విద్య సంస్థలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డా.పల్లా రాజేశ్వర్ రెడ్డి కి మీ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించగలరని ప్రచారం చేసిన మణుగూరు జడ్పీటీసీ పోశం నరసింహారావు,పట్టణ అధ్యక్షుడు అడపా. అప్పారావు,వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి.నవీన్, పినపాక నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జ్ సిరికొండ.శ్యామ్ సుందర్ రావు,తంత్రపల్లి కృష్ణ,తాత రమణ,ఆవుల.నరసింహారావు,వేముల.లక్ష్మయ్య,సురేందర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: