మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లోని సింగరేణి ఓ.సి 4 గని లో టి.బి.జి.కె.యస్ రాష్ట్ర అధ్యక్షులు గా మరలా ఎన్నికైన బి.వెంకట్రావు ని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎం.పి.టి.సి ల సంఘం ప్రధాన కార్యదర్శి గుడిపూడి. కోటేశ్వరరావు.
Post A Comment: