మన్యంటీవీ,అశ్వారావుపేట:మండలం పరిదిలోని కావాడిగుండ్ల, అనంతారం, ప్రాజెక్టు,ఆశ్రమ పాఠశాల లో, నారాయణపురం హై స్కూల్ ఉద్యోగులను, ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గారిని గెలిపించాలని గ్రాడ్యుయేట్ ఓటర్లను అభ్యర్థిస్తూ ముమ్మరం గా ప్రచారం చేస్తున్న మండల కో ఆర్డినేటర్ చంద్ర మోహన్, మాజీ జడ్పీటీసీ అంకత మల్లి ఖర్జున రావు, నారాయణ పురం రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు చిన్నంశెట్టి నరసింహారావు, అశ్వారావుపేట మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు నారం రాజశేఖర్, మండల నాయకులు బిర్రం వెంకటేశ్వరావు. ఈ సందర్భంగా వారు ప్రచారం లో పల్లా రాజేశ్వర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆకుల శ్రీను, పుట్ట సత్యం, రామ్ ప్రసాద్, కో ఆర్డినేటర్స్, ఆయా గ్రామాల టిఆర్ స్ కార్యకర్తలు,యువత పాల్గొన్నారు.
Post A Comment: