మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలంలో అకినేపల్లిమల్లారం, ధోమెడ, నిమ్మగూడెం,సంగంపల్లి గ్రామంలో 25 గ్రామ పంచాయతీ గ్రామ కమిటీ అధ్యక్షులు ఆధ్వర్యంలో ముమ్మరంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేపట్టారు.పట్టభద్రుల ఇంటీంటికి తిరుగుతూ ముమ్మరంగా ప్రచారం చేస్తూ ప్రతి ఒక్కరు తెరాస పార్టీ బలపరిచిన అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి కే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని జోరుగా ప్రచారం చేస్తున్న తెరాస పార్టీ కుటుంబ సభ్యులు.
ఈ ప్రచారం లో ముఖ్య అతిధులు గా తెరాస మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ, జిల్లా నాయకులు వాత్సవాయి శ్రీధర్ వర్మ , పల్లా టీం శ్రీనివాస్ రెడ్డి,వెంకటాచారి, వసంత్,సతిష్,పరమేశ్వర్,మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, మండల అధికార ప్రతినిధి కటికనేని సత్యనారాయణ, మేడారం ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ చిలకమర్రి రాజేందర్,మండల ఉపాధ్యక్షులు చిట్టిమల్ల సమ్మయ్య,మలికంటి శంకర్,25గ్రామ పంచాయతీ గ్రామ కమిటీ అధ్యక్షులు ,గుడిసేవ నాగేశ్వరరావు ,మండల మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి,కన్న సంపత్, కటకోజ్ ప్రశాంత్,,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: