CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ని గెలిపించండి: యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లో తెలంగాణ ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశానుసారం మణుగూరు ఏరియా స్పోర్ట్స్ గ్రౌండ్ నందు పట్టభద్రులైన వాకర్స్ నీ కలిసి ఉమ్మడి ఖమ్మం, వరంగల్,నల్గొండ,జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేయవలసిందిగా అభ్యర్థించిన పినపాక నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు మట్టపల్లి సాగర్ యాదవ్, మరియు యువజన విభాగం నాయకులు బోశెట్టి రవి ప్రసాద్.

Share it:

TELANGANA

Post A Comment: