మన్యంటీవీ,అశ్వరావుపేట:
మార్చి 14న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖమ్మం, నల్గొండ, వరంగల్ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి ని తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులను టిఆర్ఎస్ నాయకులు కోరారు ఆదివారం మండల పరిధిలోని నారివారి గూడెం పంచాయితీలో పట్టభద్రుల ఓటు ఉన్న అభ్యర్థుల ఇంటింటికి తిరుగుతూ విస్తృత ప్రచారం నిర్వహించిన తెరాస మండల అధ్యక్షులు బండి పుల్లారావు. ఈ క్రమంలో పలువురు పట్టభద్రులను కలుసుకొని రాజేశ్వర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఉద్యోగులకు, నిరుద్యోగులకు టిఆర్ఎస్ ప్రభుత్వం తోనే న్యాయం జరుగుతుందని పట్టభద్రులు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: