మన్యం టీవీ, అశ్వాపురం: ఈ రోజు అశ్వాపురం మండల కేంద్రంలోని రైతు వేదిక ప్రాంగణంలో ఐటిసి బందన్ అధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవం కార్యక్రమమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంపీపీ ముత్తినేని సుజాత.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో మహిళల పాత్ర చాలా కీలకమైనదని,మహిళలు అన్ని రంగాల్లో కృషి చేస్తూ వారి అబివృద్దికై పాటుపడాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రవీంద్రప్రసాద్, యూ డి సి ప్రవల్లిక,సర్పంచ్ బానోత్ శారద, ఐ టి సి ఎం ఎస్ కె రాష్ట్ర మేనేజర్ సాఇకిరణ్, ఎం ఎస్ కె ప్రోగ్రామ్ అఫ్ఫీసర్ క్రిష్ణ, ఏసీ అంబేద్కర్,బ్రాంచ్ మేనేజర్ రమేష్,బందన్ శిబ్బంది,మహిళలు , తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: