మన్యం టీవీ, బూర్గంపాడు:
బూర్గంపాడు మండలం నకిరిపేట గ్రామానికి చెందిన సిపిఎం సీనియర్ నాయకులు బండారి వెంకటేశ్వర్లు గత ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో మరణించిగా శుక్రవారం అం వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలిపిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్&పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు.
వారి వెంట బూర్గంపాడు జడ్పీటీసీ శ్రీమతి కామిరెడ్డి శ్రీలత, పిఎసిఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణ రెడ్డి,టిఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్,టిఆర్ఎస్ మండల నాయకులు మేడం లక్ష్మీనారాయణ రెడ్డి,బండారి లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు.
Post A Comment: