మన్యం టీవీ: కరకగూడెం.
కరకగూడెం మండలంలోని చొప్పాల గ్రామపంచాయతి పరిధిలో శ్రీరంగాపురం గ్రామనివాసిరాలు జాడి వెంకటేశ్వర్లు-వెంకటమ్మ దంపతుల కుమారుడు సతీష్ కుమార్-రజిత వివహావేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే శ్రీ రేగా కాంతారావు పాల్గొని,నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ జవ్వాజి రాధ,పార్టీ అధ్యక్షులు రావుల సోమయ్య,అక్కిరెడ్డి వెంకట్ రెడ్డి,బుర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ కొమరం రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: