మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు వరంగల్,ఖమ్మం,నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రముఖ విద్యావేత్త డా.పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు కోసం ఎన్నికల ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం నర్సింహారావు, టిఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షులు అడపా అప్పారావు,నియోజకవర్గ యువజన నాయకులు సాగర్ యాదవ్,ఉమ మహేశ్వరావు,ఆవుల నర్సింహారావు,నుకల రమేష్,పార్టీ నాయకులు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: