మన్యం టీవీ, అశ్వాపురం:భద్రాద్రి కోత్తగూడెం జిల్లా కమిటీ ఈ రొజు ఆశ్వాపురం మండల కమిటీ సభ్యులకు ఐడి కార్డులు ఆశ్వాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ సట్ల రాజు చెతులమీదగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీఐ సట్ల రాజు మాట్లాడుతూ సమాచార హక్కు రక్షణ చట్టం కమిటీ సభ్యులకు నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని సానుకూలంగా సహకరిస్తామని చెప్పారు. మరియు ఆశ్వాపురం మండల తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి తహశీల్దార్ రామకృష్ణ జీల్లా కమిటీ కలిశారు. తహశీల్దారు మాట్లాడుతూ సానుకూలంగా సహకరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కమిటీ అధ్యక్షురాలు బోందుగల జ్యొతి, జిల్లా కమిటీ మెంబర్స్ మహ్మద్ రియాౙ్, పుణ్యం పద్మ, బోందుగుల యస్వంత్, మరియు ఆశ్వాపురం మండల కమిటీ సభ్యులు బెల్లి మల్లయ్య, కటకం వినోద్ కుమార్, బాణాల రామాచారి, ముక్కెర నాగరాజు, బచ్చలికూరి సత్యనారాయణ, ముక్కెర రాజు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: