CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మద్యం సేవించి పట్టుబడిన వాహనదారులు

Share it:

 



 మన్యం టీవీ భద్రాచలం మంగళవారం భద్రాచలం పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ బి సురేష్ సుమారు సాయంత్రం 8 గంటలకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ట్రాఫిక్ పోలీస్ తమ సిబ్బందితో మద్యం సేవించి నడిపిన వాహనదారులు పట్టుకోవడం జరిగింది. ఎస్సై సురేష్ తమ సిబ్బందితో పట్టుబడ్డ వాహనాన్ని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. మద్యం సేవించి వాహనం నడిపిన వాహనదారులకు ఎస్ ఐ బి సురేష్ జరిమానాలు విధించడం జరిగింది. వాహనదారులకు మద్యం సేవించి వాహనాలు నడపకూడదు అని సూచనలు ఇచ్చారు ఒకవేళ మద్యం సేవించి వాహనదారుడు పట్టుబడితే భారీగా జరిమానా విధించడం జరిగిందని భద్రాచలం పట్టణ ప్రజలకు హెచ్చరించారు.

Share it:

TELANGANA

Post A Comment: