CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చెక్ డ్యాం పనులను పరిచిలించిన ప్రభుత్వ విప్ రేగా.

Share it:

 


చెక్ డ్యాం పనులను త్వరగా పూర్తి చెయ్యాలి

మన్యం టీవీ: కరకగూడెం.మండాల పరిధిలోని కరకగూడెం గ్రామపంచాయితీలో గల మోతె గ్రామంలో పెద్దవాగుపై 2.50 లక్షల వ్యయంతో నిర్మాణం చెపడుతున్నా చెక్ డ్యాం పనులను శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు పరిచిలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు రెండు పంటలు పండించి వారి కళ్లలో అనందం చూడటమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు.ఈ కార్యక్రమంలో బూర్గంపాడు వ్యావసయ కమిటి వైస్ చైర్మన్  కొమరం.రాంబాబు మండల అధ్యక్షులు రావుల సోమయ్య గౌడ్ అక్కిరెడ్డి వెంకట్ రెడ్డి రేగా సత్యనారాయణ కొంపెల్లి పెద్ద రామలింగం పూజారి క్రిష్ణ వేణు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: