CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సభ విజయవంతం చెయ్యాలి

Share it:

 


*ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్.

 

మన్యంటీవీ ఏటూరునాగారం:


ఈరోజు ఏటూరునాగారం మండల కేంద్రంలో ఏటూరునాగారం,కన్నాయి గూడెం మండల అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్, సుబ్బుల సమ్మయ్య అధ్యక్షతన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సభ కార్యాచరణ సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్ హాజరై దిశ నిర్దేశము చేశారు. 

ఈనెల 13 వ తేదీ శనివారం రోజున ఏటూరునాగారం కొమురం భీం మినీ స్టేడియంలో, ములుగు జిల్లా కేంద్రంలో డి ల్ ఆర్ పంక్షన్ హల్ లో వేర్వేరుగా ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సభ సమావేశలు జరుగుతాయి. 

కావున ప్రతి ఒక్కరూ బాధ్యతగా కలిసి కట్టుగా విజయవంతం చెయ్యాలి అని కోరారు.

అనంతరం సభ స్థలి పరిశీలించారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు అధ్యక్షులు  పల్లా బుచ్చయ్య, జిల్లా జడ్పీ కోప్షన్ ఎండి. వాలియాబీ,

తుమ్మ మల్లారెడ్డి,మైనార్టీ నాయకులు తాహిర్ పాషా,

అధికార ప్రతినిధి పెండ్యాల ప్రభాకర్,యన్. కృష్ణ మూర్తి,ఎస్డీ సర్దార్ పాషా,ఎండి. ఖాజా పాషా,ఎంపీటీసీ స్వప్న చంద్రబాబు,బోజరావు, కందకట్ల శ్రీనివాస్,పొడెం శోభన్,  రాంబాబు, చిన్ని,స్వరూప,కె.కృష్ణ, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: