మన్యం టీవీ,బూర్గంపాడు:
సుదీర్ఘ కాలంగా భద్రాచలం అటవీప్రాంతంలో గొర్రెల మేకల పెంపక దార్ల సంఘం (GMPS), సీపీఎం పార్టీ బలోపేతానికి కృషి చేసిన సీనియర్ నాయకులు బండారు వెంకటేశ్వర్లు...
ఆదివారం (28.02.2021) ఉదయం సుమారు 5గంటల సమయంలో బూర్గంపాడ్ మండలం మొరంపల్లి బంజర్ వద్ద ఉదయం వాకింగ్ చేస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు.
సరిగ్గా రెండు నెలల క్రితమే (27.12.2020) ఆయన సతీమణి బండారు లీలమ్మను క్యాన్సర్ తో మరణించింది.
Post A Comment: