మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం మండలం నెల్లిపాక గ్రామానికి చెందిన ఎస్ వెంకన్న రూ 22,000, మల్లెలమడుగు గ్రామానికి చెందిన దేపంగి వెంకటరమణ రూ14000, విలువగల సీఎం సహాయ నిధి చెక్కులను అందజేసిన ఎంపీపీ ముత్తినేని సుజాత,మండల తెరాస అధ్యక్షులు కోడి అమరేందర్. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆప్షన్ సభ్యులు ఎండి షరీఫ్,కో ఆప్షన్ సభ్యుల సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్కె ఖదీర్, మల్లెల మడుగు సర్పంచ్ కోడి క్రిష్ణవేణి, నెల్లిపాక బంజర సర్పంచ్ వెంకటరమణ,ఎంపీటీసీలు గాదె జయ,ఎనిక రవి,మాజీ ఎంపీపీ ఊసా అనిల్ కుమార్,తెరాస మండల నాయకులు గాదె వెంకటేశ్వరరావు,బిక్కసాని సత్యనారాయణ,కనకమెడల కోటేశ్వరరావు,ఎల్పుల వెంకన్న,బొబ్బాల నాగేశ్వరరావు,యువజన నాయకులు వలబోజు మురళీకృష్ణ,మందా హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: