మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని తోగ్గుడెం గ్రామ పంచాయితీ లో నిర్మాణం లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పనులను సోమవారం మణుగూరు ఎంపీపీ కారం విజయ కుమారి,సర్పంచ్ బొగ్గం రజిత పరిశీలించారు. పనులను వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో తోగ్గుడెం సర్పంచ్ బోగ్గం రజిత,ఐటీడీఏ ఏఈ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: