CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జోరుగా సభ్యత్వ నమోదు కార్యక్రమం

Share it:

 



మన్యం టీవీ, అశ్వాపురం:ఈ రోజు చింతిర్యాల పంచాయితీలో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించిన ఎంపీపీ ముత్తినేని సుజాత.ఈ సందర్భంగా సర్పంచ్ కల్లూరి నర్షింహరావు,నాయకులు యక్కటి పుల్లారెడ్డి మరియు పంచాయితీలోని ప్రజలు ఎంపీపీ చెతులమీదుగా తెరాస సభ్యత్వం తీసుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆప్షన్ సభ్యులు ఎండి షరీఫ్,వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,ఎంపీటీసీ ఎనిక రవి,చింతిర్యాల కాలని ఉపసర్పంచ్ ఎన్నా అశోక్‌కుమార్,మండల తెరాస యువజన నాయకులు వలబోజు మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: