విద్యార్థుల హాజరు పై వివరాలు అడిగి తెలుసుకున్న ఎంపీపీ.
మన్యం టీవీ, పినపాక:మండల పరిధిలోని కేజీబీవీ పాఠశాలను ఎంపీపీ గుమ్మడి గాంధీ ఆకస్మికంగా తనిఖీ చేశారు .కోవిడ్ నిబంధనల నేపథ్యంలో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని శానిటేషన్ చేసిన క్లాసులు నిర్వహించాలని . విద్యార్థుల పట్లపత్యేక చర్యలు తీసుకోవాలని ఎంపీపీ గుమ్మడి గాంధీఉపాధ్యాయులకు సూచించారు
Post A Comment: